1. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?

: గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)

2. యూరప్లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది
: స్పెయిన్రాజధాని మాడ్రిడ్‌.

3. దాదాసాహెబ్ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?
: డా. అక్కినేని నాగేశ్వర్రావు

4. ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది?
: కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.)

5. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ప్రదేశ్లో పేరుతో పిలుస్తారు?
: ది హాంగ్

6. గంగానదిని బంగ్లాదేశ్లో పేరుతో పిలుస్తారు?
: పద్మానది

7. గంగానది పొడవు ఎంత?
: 2,523 కి.మీ.

8. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?
: మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి)

9. మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?
: న్యూజీలాండ్‌.

10. భారతదేశంలో మొదటి 'మున్సిపల్కార్పోరేషన్‌'ను ఎక్కడ స్థాపించారు?
: మద్రాసులో

11. భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు?
: ఢిల్లిలో. (1964)

12. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
: రోహిణి.

13. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ఎవరు?
: విక్రం సారభాయ్

14. స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి?
: అవతార్

15. ఇండియన్ఎయిర్ఫోర్స్‌, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్వ్యవస్థ పేరేమిటి?
: గగన్

16. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి?
: సోయజ్

17. భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం 'మెట్శాట్‌'కు పేరు పెట్టారు?
: కల్పన - 1

18. అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి?
: కల్పనా చావ్లా

19. అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ఎవరు?
: సంతోష్జార్జ్కులంగర్‌.

20. భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?
: ఆర్యభట్ట (1975 ఏప్రిల్‌ 19 ప్రయోగించారు)

21. ఇండియన్ఇనిస్టిట్యూట్ఆఫ్స్పేస్సైన్స్అండ్టెక్నాలజీ ఎక్కడ ఉంది?
: తిరువనంతపురంలో

22. అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్స్పేస్రీసర్చ్ఆర్గనైజేషన్‌ (ఇస్రో)ను సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
: 1969లో.

23. 'ఇస్రో' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
: బెంగుళూరులో.

24. ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది?
: మొసలి

25. ప్రపంచ బ్యాంక్ప్రస్తుత ప్రెసిడెంట్పేరేమిటి?
: రాబర్ట్జోలిక్‌.

26. 'లా కమీషన్‌' ప్రస్తుత చైర్మన్పేరేమిటి?
: పి. వెంకటరామిరెడ్డి.

27. నేషనల్హ్యూమన్రైట్స్కమీషన్‌ (కఐఈ) ప్రస్తుత చైర్మన్ఎవరు?
: జస్టిస్కె.జి.బాలకృష్ణన్‌.

28. 2010 సంవత్సరానికిగాను 'టైమ్పర్సన్ఆఫ్ది ఇయర్‌' గా ఎవరు ఎంపికయ్యారు?
: మార్క్జుకెర్బర్గ్‌ . (ఫేస్బుక్ఫౌండర్‌)

29. 2010 సంవత్సరానికిగాను'రాజీవ్ఖేల్రత్న' అవార్డు ఎవరికి లభించింది?
: సైనా నెహ్వాల్కు

30. 'యునైటెడ్నేషన్స్‌' పేరును ఎవరు సూచించారు?
: ఫ్రాంక్లిన్డి రూజ్వెల్ట్‌.

31. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్ఎవరు?
: బాన్కీ మూన్‌. (దక్షిణ కొరియా)

32. 'సార్క్‌' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
: బంగ్లాదేశ్రాజధాని ఢాకా (1985)లో

33. 'సార్క్‌'లో 2007లో 8 దేశంగా చేరిన దేశం ఏది?
: ఆఫ్గనిస్తాన్.

34. 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి సంవత్సరంగా ప్రకటించింది?
: అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరం.

35. ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది?
: అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)

36. 'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి?
: అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడా, జపాన్‌, జర్మనీ.

37. ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది?
: 171.8 కోట్లకు

38. కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్రాజధాని పేరేమిటి?
: జుబా.

39. వహాబీ ఉద్యమం ఎవరి పరిపాలనలో ప్రారంభం అయ్యింది ?
) నాజర్ఉద్దౌలా

40. వాస్కోడిగామా మొదట భారతదేశానికి చేరినప్పుడు కాలికట్రాజు ఎవరు?
) జామొరీన్

41. వేదాలను, ఉపనిషత్తులను బెంగాలీ భాషలోకి అనువదించినవారు?
) రాజారామ్మోహనరారు

42. పోర్చుగీస్తర్వాత ఇండియాకు వచ్చిన యూరోపియన్లు ?
) డచ్వారు (నెదర్లాండ్స్‌)

43. సాలార్జంగ్దివాన్గా వచ్చిన సంవత్సరం ?
) 1853

44.భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి ఎవరు సహకరించారు ?
 ) రాజారామ్మోహనరారు

45. 1857 తిరుగుబాటులో హైదరాబాద్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడినది ?
 ) తుర్రేబాజ్ఖాన్